ప్ర : నా వయసు 50 సం.లు.నాకు మెనోపాజ్ దశ వచ్చింది . గైనకాలజిస్ట్ రోజూ రెండుసార్లు కాల్సియం మాత్రలు వేసుకోమన్నారు . కాని మా ఫామిలీ డాక్టర్ జెనరల్ ఫిజీషిన్ ఇలా కాల్సియం ఎక్కువ తీసుకుంటే కిడ్నీలో రాల్ళు ఏర్పడతాయి అని అంటున్నారు .నేనేం చేయాలి ?.
జ : వాస్తవానికి రెండూ కరెక్టే . మెనోపాజ్ లో ఈస్ట్రోజెన్ లోపము వల్ల ఎముకల దృఢత్వము తగ్గుతుంది. ఆస్టియో పొరోసిస్ కు కారణమవుతుంది. కావున కాల్సియం సప్లమెంట్ అవసము .
ఎక్కువగా కాల్సియం తీసుకోవడము మూలంగా కిడ్నీ లో రాళ్ళు ఏర్పడే అవకాశముంది. కాని తగు మోతాదు లో కాల్సియం తీసుకుంటూ ... తగినంత నీరు తాగుతూ , వ్యాయామము చేస్తూ ఉండాలి . దాంతో కిడ్నీలో రాళ్ళు ఏర్పడవు .
- *===========================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.