- ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర: పళ్ళు ఊడిపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జ: చిగుళ్ళు, ఎముకల వ్యాధి రాకుండా ఉండాలంటే పళ్ళమీద పాచి ఏర్పడకుండా ప్రతిరోజూ రెండు పూటలా శుభ్రంగా పళ్ళను బ్రష్ చేసుకోవాలి. పళ్ళ మధ్య ఇరుక్కున్న చిన్నచిన్న ఆహార పదార్థాలను తీయకపోతే అవి కుళ్ళి సూక్ష్మజీవులు ఏర్పడవచ్చు. అందుకని ఫ్లాసింగ్ సహాయంతో పళ్ళ మధ్య ఇరుక్కున్న పదార్థాలను ప్రతిరోజూ తీసి వేస్తుండాలి. ఒకవేళ తీయకపోతే పళ్ళు ఊడిపోవడం జరుగుతుంది.
- =================================================
visit my website - > Dr.Seshagirirao-MBBS
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.